ఏపి అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ వర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మహిళలకే ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే విధంగా బిసి ఉప ప్రణాళిక బిల్లులో కొంత ప్రతిష్ఠంభన ఏర్పడినా...స్వల్ప మార్పులతో ఉప ప్రణాళిక బిల్లుకు చట్టబద్దత కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNzQzo
కాపులకు 5 శాతం : బీసీ ఉపప్రణాళిక బిల్లుకు చట్టబద్ధత : కొద్ది సేపు ప్రతిష్ఠంభన..!
Related Posts:
తిరుమల కంటైన్మెంట్ జోన్ లేనట్టే .. ప్రకటించిన కొద్దిసేపటికే పొరబాటుగా అంటూ.. భక్తులకు ఊరటశ్రీవారు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టీటీడీ అధికారులకు సైతం కరోనా భయం పట్టుకుంది. 80 మంది టిటిడి సిబ్బందికి … Read More
అప్పుడే పుట్టిన శిశువుకు దంతాలు... ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు...అప్పుడే పుట్టిన ఓ పసిపాపకు పుట్టుకతోనే రెండు దంతాలు ఉండటం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం(జూలై 9) ఓ మహిళ శిశువుకు జన్… Read More
అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎ… Read More
ఏపీ ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్.. మాజీ మంత్రి పితానికి ఉచ్చు ? కొడుకు కోసం ముందస్తు బెయిల్ !!ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విచారణ ఎదుర్కొంటున్న వేళ, తాజాగా మాజీ మంత్ర… Read More
వివాదాస్పద ఆధ్మాత్మిక గురు ప్రబోధానంద కన్నుమూత...త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం(జూలై 9) కన్నుమూశారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస వ… Read More
0 comments:
Post a Comment