ఏపి అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ వర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మహిళలకే ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే విధంగా బిసి ఉప ప్రణాళిక బిల్లులో కొంత ప్రతిష్ఠంభన ఏర్పడినా...స్వల్ప మార్పులతో ఉప ప్రణాళిక బిల్లుకు చట్టబద్దత కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNzQzo
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment