ఏపి అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ వర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మహిళలకే ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే విధంగా బిసి ఉప ప్రణాళిక బిల్లులో కొంత ప్రతిష్ఠంభన ఏర్పడినా...స్వల్ప మార్పులతో ఉప ప్రణాళిక బిల్లుకు చట్టబద్దత కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNzQzo
కాపులకు 5 శాతం : బీసీ ఉపప్రణాళిక బిల్లుకు చట్టబద్ధత : కొద్ది సేపు ప్రతిష్ఠంభన..!
Related Posts:
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
పుల్వామా ఎఫెక్ట్: ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం..! : సైనిక చర్య పైనే దృష్టి..!సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యా… Read More
భారత్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్: మరోసారి మోడీని విమర్శించిన కాంగ్రెస్న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ విమర్శలకు టార్గెట్ అయ్యారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మ… Read More
ఫ్లోరిడాలో దారుణం: స్టోర్లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులుఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్త… Read More
అది వారికే లాభం, అజహర్పై నిషేధానికి వ్యతిరేకం కాదు, భారత్కు సహకారం: సౌదీఅరేబియాన్యూఢిల్లీ: పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా బుధవారం ప్రకటన చేసిం… Read More
0 comments:
Post a Comment