Monday, February 11, 2019

ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్‌ను చేర్చుకుంటారా..?

లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వంను డిసైడ్ చేయడంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తకరంగా మారాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పొత్తుతో వెళుతున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BuM9eG

Related Posts:

0 comments:

Post a Comment