లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వంను డిసైడ్ చేయడంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తకరంగా మారాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పొత్తుతో వెళుతున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BuM9eG
ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?
Related Posts:
ముస్లింలు చొరబడే ఛాన్స్? భారత సరిహద్దు వెంబడి ఫోన్ సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్భారత సరిహద్దు వెంబడి కి.మీ దూరం వరకు ఫోన్ కాల్ సర్వీసులను నిలిపివేయాల్సిందిగా బంగ్లాదేశ్ టెలికాం రెగ్యులేటర్ అక్కడి టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసి… Read More
పోలీసుని చితకబాది.. నోట్లో మూత్రం పోశారు.. బీజేపీ ఎమ్మెల్యే ఘాతుకంఅతను పేరుకే లీడర్. తీరు మాత్రం పక్కా క్రిమినల్. అధికార బీజేపీ ఎమ్మెల్యే కావడంతో ఆగడాలకు అడ్డులేకుండాపోయింది. సామాన్యుల్ని చావగొట్టడం అటుంచితే ఏకంగా పో… Read More
యూజీసీ నెట్ డిసెంబర్ 2019 ఫలితాలు విడుదల..అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (NET) ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్… Read More
సూపర్ ‘సౌత్ సెంట్రల్ రైల్వే’: సోషల్ మీడియాలో కూతురు ఏడ్చిన ఫొటో.. ఆమె ట్యాబ్ తిరిగొచ్చిందిహైదరాబాద్: ఓ అమ్మాయి తన టాబ్లెట్(ట్యాబ్)ను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆ విషయం గుర్తించిన ఆ చిన్నారి చిన్నబోయింది. తనకు తన ట్… Read More
పోలీసుల తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు . ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పోలీసుల … Read More
0 comments:
Post a Comment