తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారం 2019లో మార్చి 16నుంచి ఏప్రిల్ 2 వరకూ తెలంగాణలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇబ్బంది తలెత్తే అవకాశం వుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xv4dyv
పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు? ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమా
Related Posts:
అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రిఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్… Read More
ఒక్క ఫోటోతో విమర్శకుల నోళ్లు మూయించిన స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్అకాడెమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఆయన కూతురు కటీజాలు ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాకు గాను స్వరమాంత్రిక… Read More
ప్రధాని అరుణాచల్ పర్యటనపై డ్రాగన్ విషంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు… Read More
ఆత్మజ్ఞానం/అధ్వైత స్థితితస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ | మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ || అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |పరమం పురుషం దివ్యం యాతి పార్థ… Read More
చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లుఅమరావతి: విభజన ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, లోటు బడ్జెట్ ఉందని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని నిత్యం చె… Read More
0 comments:
Post a Comment