పాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఆరుగురు మృతి చెందారు. సోన్పూర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQlcrp
ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతి
Related Posts:
వివాదంలో జగన్ రైట్ హ్యాండ్...జాతీయమీడియాలో రచ్చ..సీఎం సమర్థతకు సవాల్గా..!విజయవాడ: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి భారత్లో ఇప్పటికే 700కు పైగా మరణించారు. 23వేలకు పైగా కరోనాపాజిటివ్ కేసులు నమో… Read More
Corona Lockdown: కరోనా ఆటో వస్తే ప్రజలు పరుగో పరుగు, అలా వెళితే ఇలా వచ్చి, గానా బజానా !చెన్నై: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (COVID 19) ప్రభావంతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు భారతదేశంలో నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో … Read More
లాక్డౌన్ లేదంటే భారీ మూల్యమే: 80 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు, 10 లక్షల మందిపై నిఘాన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెల… Read More
ఆదాయం కోసమైనా వైన్ షాపులు తెరవండి ..ఈ మాట అన్నదెవరో తెలుసా !!కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు వైన్స్ కూడా బంద్ కొనసాగటంతో మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఇక వారి మాట అలా వుంచితే మద్యం షాపులు లేకపో… Read More
ఆమెకు సడెన్ సర్ప్రైజ్.. పోలీసులు చేసిన ఈ పనికి ఆశ్చర్యం,ఆనందం..రూల్స్ బ్రేక్ చేసేవారి తాట తీయడం.. ఆపదలో ఉన్నామంటే పరిగెత్తుకెళ్లడం... లాక్ డౌన్ వేళ పోలీసుల నిబద్దతకు అద్దం పడుతోంది. మాటలతో వినని వారికి లాఠీలతో బుద… Read More
0 comments:
Post a Comment