ఆఫ్ఘానిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్లీలో కూడా కనిపించింది. ఇక ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, తూర్పు ఉజ్బెకిస్తాన్లలో భూమి కంపించింది. జమ్ము కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 6.1తీవ్రతతో భూకంపం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sYwvUi
ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..ఢిల్లీలో కంపించిన భూమి
Related Posts:
ఏపీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ఆంధ్రప్రదేశ్లోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విడుదల చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూ… Read More
షర్మిల ప్రశ్నించిన మరునాడే కొలువుల ప్రకటన, బై ఎలక్షన్ ఫీటా..?50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నీ విభాగాల్లో ఖాళీల ఆధారంగా కొలువుల అని చెప్పారు. ఇదీ నిజంగా కేసీఆర్ వేశారా.. లేదంటే మరే… Read More
సాయిరెడ్డికి రఘురామ షాక్: స్పీకర్ను బెదిరించారంటూ రెబల్ ఫిర్యాదు -గతంలో వెంకయ్యను కూడాదేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన తీరును మార్చుకోలేదు. వైసీపీ స… Read More
జ్యోతిరాదిత్య సింధియాకు అనూహ్య టాస్క్ -మంత్రిగా మొదటి పని ఇదే -ఇచ్చింది ప్రధాని మోదీ కాదుప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణాలు చేశారు. అయితే, కేబినెట్ కూర్పునకు ముందు, ఆ తర్వాత … Read More
గెలవని యుద్ధం: ఆగస్టు31తో సమాప్తం -అఫ్గానిస్థాన్ నిర్మాణం మా పనికాదు: అమెరికా జోబైడెన్ సంచలనంఅక్షరాలా 20 ఏళ్లు.. వేలాది ప్రాణాలు.. 2లక్షల డాలర్ల ఖర్చు.. చివరికి మిగిలింది శూన్యం. ఏ పరిస్థితుల్లో యుద్ధం మొదలైందో.. రెండు దశాబ్ధాల తర్వాత కూడా అవే… Read More
0 comments:
Post a Comment