అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతుందనేది చాలామంది అభిప్రాయంగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చునని, అప్పుడు జనసేన చక్రం తిప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t1SZnf
జనసేనపై రఘువీరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అవి సగం సినిమాలు అంటూ టీడీపీ-వైసీపీకి సవాల్
Related Posts:
25న టిడిపిలో రాధా : జనసేన లో చేరాలన్న అభిమానులు : జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ..!వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25న టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో జరిగిన చర్చ లల్లో నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్ర… Read More
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు : ఈడబ్ల్యూఎస్ కోటా లో సగం : అమలు సాధ్యాసాధ్యాల పై కసరత్తు..!ఏపి మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)లకు ఇచ్చే 10 శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. అందులోని… Read More
16గం.ల పాటు చలికి వణుకుతూ, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో విమానంలోనే 250 మంది ప్రయాణీకులుమోంట్రీయాల్: యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం కారణంగా 250 మంది ప్రయాణీకులు దాదాపు పదమూడు గంటల నుంచి పదహారు గంటల వరకు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. చలికి వణికి… Read More
ఉద్యోగులు, జర్నలిస్టులు, రైతులకు శుభవార్త!: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలుఅమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సోమవారం భేటీ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక … Read More
2014లో ఎలా రిగ్గింగ్ చేశారంటే, గోపినాథ్ముండే మృతికి లింక్: లండన్ సైబర్ ఎక్స్పర్ట్ సంచలనం, ఈసీ ఆగ్రహంలండన్/న్యూఢిల్లీ: లండన్కు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా 2014 సార్వత్రిక ఎన్నికల పైన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం లండన్లో ఏర్పాటు చేసిన మీడియా స… Read More
0 comments:
Post a Comment