Thursday, February 28, 2019

విమాన హైజాక్, గోద్రా అల్లర్ల వీడియో చూపిస్తూ ట్రైనింగ్ .. జైషే మహ్మద్ శిబిరం గురించి వెల్లడించిన ఐబీ

న్యూఢిల్లీ : ఐఏఎఫ్ ఫైటర్ల దాడితో బాలాకోట్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంలో జరుగుతోన్న ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. పాక్ గడ్డపై .. నడిబొడ్డుపై ఉన్న శిక్షణ శిబిరంలో వారికి తీవ్రవాద భావజాలం వైపు మళ్లేందుకు గతంలో జరిగిన దాడులను, హైజాక్ ఘటనలు చూపిస్తూ శిక్షణ ఇస్తున్నారని భాతర నిఘావర్గాలు చెప్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sw9Ysn

Related Posts:

0 comments:

Post a Comment