అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు షాకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, గురువారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరారు. తాజాగా, శుక్రవారం మరో టీడీపీ కీలక నేత దాసరి జైరమేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N7yajH
నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?
Related Posts:
విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ … Read More
సెలవులో ఎల్వీ సుబ్రమణ్యం.. కొత్త బాధ్యతలకు దూరం.. సీఎస్గా సహనీ వైపు జగన్ మొగ్గు..?ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్కు ఎల్వీ సుబ్రమణ్యం బాధ్యతలు అప్పగించారు. ఆ వె… Read More
తొమ్మిదేళ్ల ప్రేమ... ఏడాదిన్నర క్రితం పెళ్లి... ఇప్పుడు విడాకులు : ట్రైనీ ఐపిఎస్ భార్యట్రైయిని ఐపిఎస్ మహెశ్వర్ రెడ్డి చేతిలో మోసపోయిన భావన కేసుపై పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే … Read More
Today gold price: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలున్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, డిమాండ్ లేమితో తాజాగా బంగారం ధర భారీగా దిగివచ్చింది. మంగళవారం కూడా స్వల్పంగ… Read More
ఇసుక మాఫియాకు చెక్... కఠిన చట్టాలు తెేవాలని సీఎం జగన్ ఆదేశంఏపీలో ఇసుక ధరల నియంత్రణతోపాటు అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఎం జగన్మ ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకో… Read More
0 comments:
Post a Comment