Saturday, February 16, 2019

నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు షాకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, గురువారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరారు. తాజాగా, శుక్రవారం మరో టీడీపీ కీలక నేత దాసరి జైరమేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N7yajH

Related Posts:

0 comments:

Post a Comment