ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గురువారం ఝలక్ ఇచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కేటాయించకుంటే తాను రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆమె ఈ రోజు ఖమ్మంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V29tYJ
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment