ఎప్పుడూ సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేసి ఏకంగా జాతీయ స్థాయిలో టిడిపి అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టారు. ఢిల్లీ వేదికగా టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు ఆశలు అడియాశలే...ఏపి పై కేంద్ర తీరును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMIRwz
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment