Wednesday, February 6, 2019

జ‌గ‌న్ ఎన్నిక‌ల యుద్ద‌భేరీ : త‌ట‌స్థులు..కార్య‌క‌ర్త‌ల‌తో సమావేశం : తిరుప‌తి వేదిక‌గా ప్రారంభం..!

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం వైసిపి అధినేత జ‌గ‌న్ శ్రీవారి పాదాల చెంత తిరుప‌తి వేదిక‌గా ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖం పూరించ‌ను న్నారు. పాద‌యాత్ర త‌రువాత ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. త‌ట‌స్థులను ఆక‌ట్టుకోవ‌టంతో పాటుగా పోల్ మేనేజ్‌మెంట్ పైనే ఈ స‌మావేశాల్లో దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ప్ర‌తీ జిల్లాలో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుప‌తి వేదిక‌గా ఎన్నిక‌ల భేరీ..తిరుప‌తి వేదిక‌గా వైసిపి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGXde7

Related Posts:

0 comments:

Post a Comment