హైదరాబాద్: మజ్లిస్ పార్టీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని బీజేపీ తరఫున గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ లోథ్ స్పష్టం చేసారు. ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ పార్టీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు. నిజాం ఫాలోవర్, మజ్లిస్ ఫాలోవర్ అయిన కేసీఆర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2scqZNi
ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే నియామకం పట్ల రాజాసింగ్ అభ్యంతరం, సంచలన నిర్ణయం
Related Posts:
ఉత్తరాంధ్ర అంటే ఎందుకు ద్వేషం, ఎందుకు అబద్ధాలు వల్లిస్తున్నారు అమర్నాథ్ ఫైర్ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర అంటే ఎందుకు చంద్రబాబుకు ద్వ… Read More
అమరావతి కోసం: మచిలీపట్నం పాదయాత్రలో జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబుఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తుంది టీడీపీ.… Read More
సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధాన… Read More
దేశం నేరాల చిట్టా విడుదల: రోజుకు సగటున 80 హత్యలు, 90 మానభంగాలు 289 కిడ్నాప్లున్యూఢిల్లీ: దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన అత్యాచార ఘటనలు, కిడ్నాప్ ఘటనలు,… Read More
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండికపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 400 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. … Read More
0 comments:
Post a Comment