Wednesday, February 13, 2019

జయరాం హత్య కేసు: మూడ్రోజుల పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం నాడు నాంపల్లి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులను రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0gRFG

Related Posts:

0 comments:

Post a Comment