హైదరాబాద్ : కేసీఆర్ క్యాబినేట్ లో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ లభించడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత ఆనందం కలుగలేదన్నారు. శుక్రవారం సచివాలయంలో తనకు కేటాయించినా చాంబర్ లో మంత్రి బాధ్యతలు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1R7XJ
Friday, February 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment