న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆ పదవి నుంచి దిగిపోయే సమయం వచ్చిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం విమర్శలు గుప్పంచారు. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18లో నమోదయిందని జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) తెలిపిందని పేర్కొన్నారు. మోడీ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ ఏమైందన్నారు. నమో జాబ్స్.. ఏడాదికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CYvCj2
45 ఏళ్లలో నిరుద్యోగ సమస్య అత్యధికం: రాహుల్ గాంధీ, బీజేపీ ధీటైన కౌంటర్
Related Posts:
ఆర్బీఐ ఎఫెక్ట్ : సీనియర్ సిటిజెన్ల వడ్డీ రేట్లపై కోత విధించిన ఎస్బీఐ..ఎంతో తెలుసా?న్యూఢిల్లీ: గతవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రేట్ల ప్రభావం ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పడింది. ఒకటి నుంచి రెండే… Read More
జలవిహార్ లో దత్తన్న అలయ్ బలాయ్ .. తెలుగులో మాట్లాడిన తెలంగాణా గవర్నర్ తమిళ సై.తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకోవడం ఇది చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళసై, … Read More
ఎయిర్ సెల్-మ్యాక్సిస్ : చిదంబరానికి ముందస్తు బెయిల్ పై ఈడీ ఛాలెంజ్: రద్దు చేయాలంటూ పిటీషన్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని మరింత చిక్కుల్లో నెట్టే దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార… Read More
కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సై అంటున్నారు. డిమాండ్ల సాధనకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. బెట్టు దిగని కార్మిక సంఘాల తీరుకు తగ్గట్టుగానే ప్రభుత్వం క… Read More
అక్రమ వలసదారులు ఔట్.. దేశమంతటా NRC అమలు.. అమిత్షా కీలక వ్యాఖ్యలు..!ఢిల్లీ : జాతీయ పౌర రిజిస్టర్ను దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి Nat… Read More
0 comments:
Post a Comment