లక్నో : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు, దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో సోమవారం నాడు మౌని అమావాస్య కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా తరలివచ్చారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారనేది భక్తులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2So7sbn
మౌని అమావాస్య ఎఫెక్ట్.. కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు
Related Posts:
అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా: కడప జిల్లా తడిచి ముద్ద: సీమ జిల్లాల్లో వర్షాతిరేకంకడప: అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీపై విస్తారంగా పడింది. రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి ఆరంభమైన… Read More
Mind Block: మొన్న కొడుకుతో, నిన్న తండ్రితో లేడీ పెళ్లి, నా మాజీ భార్య నాకు ఏమౌతుంది ?, మీరే చెప్పండి !లక్నో/చెన్నై: మారుతున్న టెక్నాలజీని మనోళ్లు బాగా ఫాలో అవుతున్నారో ? ఏమో ? తెలీదు కాని విదేశాల సంస్కృతిని మస్త్ ఫాలో అయిపోతున్నారని వెలుగు చూస్తోంది. త… Read More
డీజిల్పై కనికరం: పెట్రోల్పై మళ్లీ వాత: అత్యధిక వ్యాట్ వసూలు చేసే టాప్-5 రాష్ట్రాలివేన్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇంధన రేట్ల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగ… Read More
యూపీలో జడ్పీ ఛైర్పర్సన్గా తెలంగాణ మహిళ: బీజేపీ నుంచి ఎన్నికైన శ్రీకళా రెడ్డిలక్నో/సూర్యపేట: ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ రాష్ట్… Read More
Unlock 3.0: ఐటీ హబ్ లో రిలాక్స్, అన్ని ఐటీ సంస్థలు, కంపెనీలకు గ్రీన్ సిగ్నల్, కొన్నింటికి బ్రేక్ !బెంగళూరు: కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో అమలు చేసిన లాక్ డౌన్ నియమాలను కర్ణాటక ప్రభుత్వం దాదాపుగా సడలించింది. unlock 3.0తో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు… Read More
0 comments:
Post a Comment