గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తాము రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ దానికి మించి ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ విషయమై అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పిందని గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు తాము న్యాయం చేశామన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SDt57T
ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం, అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు: ఎందుకో చెప్పిన మోడీ
Related Posts:
అక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కాఅక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కా , బ్రెజిల్ లో వింత దారుణ సంఘటన గత గురువారం జరిగింది, మూడనమ్మకాల లేక ,డ్రగ్స్ మ… Read More
రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. కారు పేపర్లు అడిగితే పోలీసునే కొట్టాడు..!లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఝాన్సీ జిల్లాలోని గురుసరయ్ ఏరియాలో ఈ ఘటన జరి… Read More
రోడ్డుప్రమాదంలో రమేశ్ రాథోడ్కు గాయాలుఆదిలాబాద్ : మాజీ ఎంపీ, ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఆదిలాబాద్లో రమేశ్ ప్రయాణిస్తోన్న వాహనం చెట్టును ఢీకొన… Read More
సీఈసీ మరో సంచలనం : ప్రకాశం జిల్లా ఎస్పీపై బదిలీ వేటు, మంగళగిరి, తాడేపల్లి సీఐపై కూడా,అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్… Read More
పెళ్లి అని మభ్యపెట్టి, అదనుచూసి బంగారం ఎత్తుకెళ్లాడునాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్న… Read More
0 comments:
Post a Comment