లోక్సభ ఎన్నికల సమరం మొదలైంది. పోలింగ్ కు మరో మూడు నెలల సమయమున్నా.. నేతల మాటల తూటాలతో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార సభలతో మరింత హీటెక్కిస్తున్నారు. ఆ క్రమంలో నేతల బయోపిక్లు తెగ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ జీవిత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N2nmU0
Sunday, February 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment