ఢిల్లీలోని ఈడీ కార్యాలయం బిజీబిజీగా మారిపోయింది. గురువారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను ఈడీ ప్రశ్నిస్తోంది. మరో వైపు నిన్న ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా కూడా రెండో రోజు విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంను ప్రశ్నిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMDhq6
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఈడీ ముందుకు కార్తీ చిదంబరం
Related Posts:
ఎల్లుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న మోడీ- తొలిరోజు 3లక్షల మందికి టీకాభారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్కు రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి ఉదయం కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ను ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశముంది. తొ… Read More
మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మనవడి విజ్ఞప్తిచివరి రోజుల్లో నిరంకుశ పాలకుడిగా మచ్చ, పాకిస్తాన్లో కలిసిపోతానని పేచీ తప్ప.. హైదరాబాద్ సంస్థానాన్ని అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత నిజాం… Read More
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫోన్ల స్వాధీనం కోసం పోలీసుల యత్నం .. వాటిలో కీలక సమాచారం ?తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియను దోషిగా తేల్చే ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు . మాజీ మంత్రి భూమా అ… Read More
Drug Mafia: సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ల సంబరాలు, మంత్రి అల్లుడికి మడతఖాజా, బ్రిటీషోడి దెబ్బ!ముంబాయి/ హైదరాబాద్/బెంగళూరు: ముంబాయి డ్రగ్స్ కేసులో NCB అధికారులు మరోసారి పంజా విసిరారు. అధికారంలో ఉన్న మంత్రి అల్లుడికి మడతఖాజా తినిపించిన ఎన్ సీబీ అ… Read More
ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ -ఎర్రకోట వద్ద కాదు -రిపబ్లిక్ డే పరేడ్కు ఆటంకాలుండవు: రైతులువ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు గురువారంతో 51వ రోజు… Read More
0 comments:
Post a Comment