న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సెల్ 33వ సమావేశంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. అందరికీ ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJTqLY
ఇళ్లు కొనేవారికి జీఎస్టీ భారీ ఊరట: నిర్మాణంలో ఉన్న గృహాలపై తగ్గింపు
Related Posts:
జలీల్ ఖాన్ కు జలక్: వ్యతిరేకమైన టిడిపి నేతలు : కుమార్తెకు సీటు ఉన్నట్టా..లేనట్టా..!వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లిన జలీల్ ఖాన్ కు ఆ పార్టీ నేతలు జలక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తన కుమార్తెను వెం ట పెట్టుకొని ముఖ్యమంత్రి వద్దకు… Read More
కనిపించిన అమ్మాయిలను కాల్చేస్తా...ఈ యువకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడంటే..?ప్రేమోన్మాదులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంటారనేదానికి ఈ కథే నిదర్శనం. ప్రేమించేందుకు అమ్మాయి దొరకలేదన్న అక్కసుతో కనిపించిన అమ్మాయిలందరినీ చం… Read More
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణవిజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక… Read More
అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్య… Read More
మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీన్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముంద… Read More
0 comments:
Post a Comment