ఆంధ్రప్రదేశ్..తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో..దీని పై ఇరు రాష్ట్రాల సీఈవోలు ఈసీతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీ సుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకే సారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X5WE18
రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డబుల్ ఓటింగ్ కు అడ్డుకట్ట...!
Related Posts:
హైదరాబాద్కు వైఎస్ జగన్ గుడ్బై: ఇక ఫుల్ టైమ్ అమరావతిలో: తొలి వైసీపీఎల్పీ భేటీ అక్కడే!అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో హైదరాబాద్కు గుడ్బై చెప్పబోతున్నారు. ఇక అమరావతిని కేంద్రంగా చేసుకు… Read More
అందుకే భార్యను వదిలేశాడు..! మోడీకి చురకలంటించిన బెహన్ జీ..రాజస్థాన్లో ఆల్వార్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నార… Read More
అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు..! ఉ.కొరియాను వెనకేసుకొచ్చిన ట్రంప్..!!వాషింగ్టన్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మరో యుద్దం రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నా… Read More
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?నల్గొండ : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్.. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్ల… Read More
లింగంలో నీరు ఉన్న ఆలయంశివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోన… Read More
0 comments:
Post a Comment