లండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్మాల్యాను భారత్కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. భారత్లోని కోర్టులకు విజయ్ మాల్యా సమాధానం చెప్పాల్సి ఉందని భావించింది లండన్లోని వెస్ట్మిన్స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు. డిసెంబర్ 10 వతేదీన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. {image-vijaymallya-1549340243.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Swzl0Y
భారత్కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యా
Related Posts:
టీటీడీ బడ్జెట్కు పాలకమండలి ఆమోదం, బడ్జెట్ అంచనా ఎంతో తెలుసా..?టీటీడీ 2020-2021 బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.3309 కోట్లతో బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నది. గతేడాది బడ్జెట్ రూ.3249 కోట్లు కాగా.. ఈ సారి రూ.6… Read More
జేసీ ట్రావెల్స్ అక్రమాలు : వెలుగులోకి కొత్త కోణం.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు..అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ సంతకాల వ్యవహారం గతంల… Read More
ఢిల్లీ అలర్లు : జైశ్రీరామ్ కాదు.. ఇకనుంచి హర్హర్ మహదేవ్.. అక్కడ ఎందుకీ మార్పు?దేశ రాజధాని ఢిల్లీలోని అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ఒకటి. అల్లర్ల తర్వాత అక్కడి చాలామంది ముస్లింలు వేరే ప్రాంతాలకు తరలిపో… Read More
వీధిరౌడీల్లా రెచ్చిపోయిన సిక్కోలు విద్యార్థులు, పీఎస్కు కూతవేటు దూరంలో డిష్యూం.. డిష్యూం...శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విద్యార్థులు రెచ్చిపోయారు. సినిమా స్టైల్ను తలపించేలా రోడ్డుపై బాహా బాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకొని భయాందోళన కల… Read More
మళ్ళీ చంద్రబాబు విశాఖ టూర్: టీడీపీ,వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో వైజాగ్ లో హీట్టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభసగా మారి రాజకీయ దుమారానికి కారణమైంది. టీడీపీ , వైసీపీ నే… Read More
0 comments:
Post a Comment