న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఉపాధ్యక్ష పదవులను అర్హత లేని వాళ్లకు ఇస్తున్నారని సుధీర్ రెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGWTMr
ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహం
Related Posts:
ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. గ్రౌండ్ రియాలిటీ... టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు ఎంతమంది..తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ డిజిటల్ క్లాసులు బోధిస్తున్నారు. టీశాట్,దూరదర్శన్ చానెల్స్ ద్వారా బోధిస్తున్న ఈ క్లాసులకు మ… Read More
ఐఎస్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఐదుగురిపై ఎన్ఐఏ ఛార్జీషీటు: హైదరాబాదీనే కీలకంశ్రీనగర్/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)కు అనుబంధమైన ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)తో సంబంధాలున్న ఐదుగురిపై జాతీయ దర్యాప్తు స… Read More
ఏపీలో మందుబాబులకు మరో షాక్- ప్రీమియం బ్రాండ్లపై పెంపు- చీప్ లిక్కర్పై తగ్గింపు..ఏపీలో మద్యం ధరల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. మద్యం వినియోగం తగ్గించడంతో పాటు మద్యం దొరక్క జరుగుతున్న మరణాలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ధర… Read More
Wife plan: విజిట్ వస్తున్నావా ?, ప్రశ్నించిన భర్త ఫినిష్, ఇన్సూరెన్స్, ఆస్తి కోసం భార్య, అత్త స్కెచ్చెన్నై/ అంబూర్ / తిరుపత్తూర్: కాంట్రాక్టు పనులతో పాటు సమాజసేవ చేస్తున్న వ్యక్తి హత్య కేసులో ఆయన భార్య, అత్తతో పాటు ఆరు మందిని అరెస్టు చేశారు. బంధువులు… Read More
కరోనాతో బాధపడుతూ వ్యాయామం చేస్తున్నారా ? అది చాలా డేంజర్ అంటున్న అధ్యయనంకరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్నవారు కదలకుండా కూర్చుంటే ఇబ్బందని, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి అని, ఇప్పటివరకు వైద్యులు కరోనా బాధితులకు సూచించారు. … Read More
0 comments:
Post a Comment