Wednesday, February 6, 2019

ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహం

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఉపాధ్యక్ష పదవులను అర్హత లేని వాళ్లకు ఇస్తున్నారని సుధీర్ రెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGWTMr

Related Posts:

0 comments:

Post a Comment