హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా విచారణలో తేలిందని నందిగామ పోలీసులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జయరాం సతీమణి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHIrr2
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment