ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించింది. కీలకమైన మధ్యంతర భృతితో పాటుగాగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు..ఔట్ సోర్సింగ్ వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే విధంగా..కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు టైమ్ స్కేల్ వర్తింప చేసేలా నిర్ణయం ప్రకటించింది. మధ్యంతర భృతి జూన్ నుండి..రాష్ట్ర ప్రభుత్వ - ఉద్యోగులకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2bjmA
ఐఆర్ జూన్ నుండి అమలు : మహిళా-, ఔట్ సోర్సింగ్- కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు..!
Related Posts:
అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో రైలు: 7న ప్రారంభించనున్న కేసీఆర్హైదరాబాద్: నగరవాసులకు మరో కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గం… Read More
World Cancer Day:తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్రెస్ట్ , సర్వికల్ క్యాన్సర్హైదరాబాదు: ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డేను జరుపుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఏదో ఒక క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున… Read More
మేడారం మహాజాతరలో అపశృతి : జంపన్నవాగులో ఇద్దరు భక్తుల మృతి..తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతోన్న మేడారం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానానికి దిగిన ఇద్దరు మూర్చ వచ్చి మ… Read More
వేసవి ఎఫెక్ట్: ట్రాఫిక్ పోలీసుల కోసం హైటెక్ బూత్: ఏసీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్: 19 చోట్ల.. !బెంగళూరు: ట్రాఫిక్ కానిస్టేబుళ్ల విధులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. విధి నిర్వహణలో ఉన్నంత సేపూ వారు నిల్చునే ఉండక తప్పని పరిస్థితి. వా… Read More
దిశా చట్టం 2019 బిల్లును వెనక్కు పంపి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..రీజన్ ఇదేఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్… Read More
0 comments:
Post a Comment