ఏపి ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలను ఇప్పటి వరకు ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ సభల్లా నిర్వహి స్తున్న ధర్మ పోరాట దీక్షలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయటం పై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా గా ఈ నెల 11న ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒక్క రోజు దీక్షకు నిర్ణయించారు. ఆ దీక్ష ఖర్చు కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GxDETx
Saturday, February 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment