Saturday, February 9, 2019

ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GxQTUg

Related Posts:

0 comments:

Post a Comment