న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GxQTUg
ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?
Related Posts:
కప్పులకు కప్పులు కాఫీ తాగారంటే, మీ ప్రాణాలు మీ చేతిలో లేనట్టే..!ఆఫీసులో హెవీ వర్క్తో అలసిపోయి ఉంటే ఓ కప్పు కాఫీ తాగుతాం. దీంతో తిరిగి ఎనర్జీ పొంది మళ్లీ పనిలోకి దిగిపోతాం. కాఫీ తాగితే అదేదో రిలాక్స్ అయినట్లుగా ఉంట… Read More
అలర్ట్.. అలర్ట్.. సముద్రమార్గాన దాడికి పాక్ కుట్ర, నేవీ, పోలీసులను అప్రమత్తం చేసిన ఐబీన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దుచేయడంతో పాకిస్థాన్ రగిలిపోతోంది. కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హక్కులను ఎలా కాలరాస్తారని… Read More
ప్రణయ్ హత్య కేసు నిందితుడి పాపాల చిట్టా పెద్దదే.. గుజరాత్ పోలీసులకు అప్పగింత..!నల్గొండ : మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమ విషయంలో యువతి తండ్రి అతడ… Read More
గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్ఏపీలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి పాలనపై మండిపడుతున్నారు. రాష్ట్రం… Read More
జగన్ అక్కడే సక్సెస్ అయ్యారు : మాజీ మంత్రి అయ్యన్న కన్నీరు: టీడీపీలో పాలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు.తెలుగుదేశ్ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో అసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత తొలి సారి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ స… Read More
0 comments:
Post a Comment