న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సోమవారం స్పందించారు. ఒకరికి ఇద్దరు జవాన్లను (పాకిస్తాన్ జవాన్లు) తీసుకు రావాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నిప్పులు చెరిగారు. జవాన్లను కోల్పోయిన బాధ సిద్ధూకు తెలియడం లేదని మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన భారత జవాన్లకు రెట్టింపు సంఖ్యలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GxTJt4
పుల్వామాపై ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతి జవానుకు ఇద్దరి తలలు తేవాలి: పంజాబ్ సీఎం, సిద్ధూపై నిప్పులు
Related Posts:
చంద్రబాబు సోదరి ఇంటికీ పోలీసులు- సోదాలకు యత్నం- పొరబాటంటూ వివరణఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న తరుణంలో ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మే… Read More
Nilam Sawhneyకి బంపర్ ఆఫర్: కేబినెట్ ర్యాంక్: కీలక బాధ్యతలు..కేంద్రంతో సంప్రదింపులు జరిపేలాఅమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ అడ్వైజర్గా నియమితులై… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు -రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం -రెండు చోట్లా గులాబీ సత్తాతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ప్రక్రియలో సంక్లిష్టత కారణంగా కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగ… Read More
Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒకరిని మించి ఒకరు హామీలతో తమిళ రాజకీయాన్ని హోరెత్తిస్తున్నారు. తమిళ ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలతో ఎన్నికల … Read More
తీరు మారని చైనా: సైబర్ అటాక్: 21 శతాబ్దంలో అతి పెద్ద సవాల్: నిప్పులు చెరిగిన అమెరికావాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనా వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. చైనా అనుసరిస్తోన్న విధానాల పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహావేశాలన… Read More
0 comments:
Post a Comment