లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ శాసన సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా రోధించారు. తన డబ్బులు పోయాయని, వాటిని తిరిగి రికవరీ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యే పేరు కల్పనాథ్ పాశ్వాన్. అతను సమాజ్వాది పార్టీ మెహ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. తన డబ్బు చోరీకి గురైందని అసెంబ్లీలో రోదించారు. ఎమ్మెల్యే కల్పనాథ్ ఆజాంగఢ్లోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NedO8l
పేదోడ్ని.. హోటల్లో డబ్బు పోయింది, దొరకకుంటే ఆత్మహత్య చేసుకుంటా: అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే
Related Posts:
Milk: నాకు మిల్క్, మంత్రికి మిల్క్ షేక్, సీడీ స్కెచ్ తెలుసు, ప్రియుడు, 70 సీసీటీవీలు, హైదరాబాద్ ?బెంగళూరు/హైదరాబాద్: మాజీ మంత్రి రాసలీలల కేసు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. తనకు అరచేతిలో స్వర్గం చూపించిందని, నాకు పాలు ఇచ్చి పొలిటికల్ లీడర్ … Read More
అడకత్తెరలో నిజామాబాద్ ఎంపీ అరవింద్.. పసుపు బోర్డుపై సొంత పార్టీ నేతలకు కేంద్రం షాక్తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. … Read More
చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ -టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దిక్కు -జగన్ మాటే ఫైనల్: మంత్రి బాలినేనిరెండేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజం ఎదరైనప్పటికీ, సవాళ్లు తనకు కొత్త కాదంటూ ఎదురు నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. గడిచిన రెండేళ్లుగా వైసీ… Read More
23 నాడే చంద్రబాబు విచారణ: అమరావతిలో 500 ఎకరాల అసైన్డ్ భూములే కీలకం: ఇన్సైడర్ ట్రేడింగ్అమరావతి: అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలు… Read More
చంద్రబాబుకు నోటీసులపై అచ్చెన్నాయుడు ఫైర్- మాజీ సీఎంపై అట్రాసిటీ కేసులా ?టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అసైన్డ్ భూముల్ని రైతుల ఆ… Read More
0 comments:
Post a Comment