అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీ నుంచి నవ్యాంధ్ర రాజధానికి వచ్చి టీడీపీ అధినేతతో చాలాసేపు మాట్లాడి అనంతరం ఢిల్లీకి వెళ్లారు. బీజేపీయేతర కూటమి, తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NhPWkk
అమరావతికి వచ్చి బాబుతో రెండున్నర గంటలు మాట్లాడిన కేజ్రీవాల్, టీడీపీ నేతలు ఏమన్నారంటే
Related Posts:
90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరంన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ… Read More
జిలేబి తింటే కాలుష్యం పెరుగుతుందా..? అయితే ఆపేస్తా.. ఆప్పై గంభీర్ గరం.. గరం...(వీడియో)బీజేపీ ఎంపీ కనబడుట లేదనే పోస్టర్లపై గౌతమ్ గంభీర్ స్పందించారు. తన పోస్టర్లపై దుమారం రేగిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యంప… Read More
కాలాపాని నేపాల్ భూభాగం..సైన్యంను ఉపసంహరించుకోండి: నేపాల్ ప్రధాని ఓలీనేపాల్, భారత్, టిబెట్లకు జంక్షన్గా ఉన్న కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పునరుద్ఘాటించారు. కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం… Read More
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలుహైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ శబ్ధంతో పేలుడు ఘటన కలకలం రేపింది. జీవిక లైఫ్ అనే ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో కంపెనీ పైకప్పు తునాతునక… Read More
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రమేయం పట్ల యజ్ఞం జరుగుతోందా..? వైసీపి నేతల ప్రస్తావన దేనికి సంకేతం..??అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాలతో ప్రమేయం లేని వ్యక్తులకు రాజకీయ ప్రధాన్యత కల్పిస్తూ ప్రజ… Read More
0 comments:
Post a Comment