అమరావతి/ హైదరాబాద్ : పరుగులు తీస్తున్న కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆడవాళ్ల పై వివక్ష చూపడం, ఏడిపించడం వంటి చర్యలు వెనుకబాటు తనాన్ని గుర్తు చేస్తూ వెక్కిరిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే దివాకర్ ట్రావెల్స్ లో చోటు చేసుకుంది. అమరావతికి వెళ్లాల్సిన ఓ మహిళ ఆ ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసుకోవడమే ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sf2r0K
ట్రావెల్ సంస్థల రౌడీయిజం..! మహిళా ప్రయాణీకురాలిపై దాడి..!!
Related Posts:
Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ మా దగ్గరకు రాకుండా చూడు దేవుడా అంటూ దేవుడ… Read More
నోటి దురద తెచ్చిన తంటా! కరోనాపై వ్యాఖ్యలు వ్యంగ్యమేనంటూ ట్రంప్, కట్ చేసేశారు!వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడమే ఒక సంచలనం. ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రసంగాల్లో ఏదో ఓ చోట ఆయన నోటి దురద చాటుకుంట… Read More
వలసకూలీల పాలిట వరం ‘అన్నపూర్ణ’:రోజుకు 1 లక్ష మందికి భోజనం, ఉచితంగానే అందజేత..కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ కొనసాగడంతో వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. కొన్ని చోట్ల కార్మికులన… Read More
13 ముక్కలు -17 కేసులు- బెజవాడలో కొంపముంచిన పేకాట....ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరం ఇప్పుడు కరోనా రాజధానిగా మారిపోతోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు స… Read More
విన్నపాలు వినవలె.. సీఎం జగన్ కు నారా లోకేష్ వినతులు.. స్పందన కష్టమే !!కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్… Read More
0 comments:
Post a Comment