అమరావతి: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో ఆయన మేనకోడలు శిఖాచౌదరి సంచలన విషయాలు వెల్లడించినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతనిని ఓ గెస్ట్ హౌస్లో విచారించారని సమాచారం. వత్సవాయి పోలీస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D7m3hM
కుక్క ఇంజెక్షన్తో జయరాం హత్య!: నాతో లైంగిక సంబంధం.. విల్లాకు వచ్చేవాడు: శిఖా చౌదరి
Related Posts:
అయోధ్య రామమందిరానికి రూ. 10 కోట్ల విరాళం: ఎవరిచ్చారంటే..?న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఆలయ నిర్మాణం కోసం ప… Read More
టిక్ టాక్ వీడియోలపై నిషేధం.. మొబైల్ ఫోన్లనూ బ్యాన్ చేస్తాం: స్వర్ణదేవాలయం కమిటీ సీరియస్పంజాబ్ లోని సిక్కుల పవిత్రక్షేత్రం స్వర్ణదేవాలయం. అమృత్సర్ నగరంలోని ఈ ఆథ్యాత్మిక కేంద్రానికి రోజూ మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తుంటారు. పం… Read More
పాన్ ఇండియా మూవీ..అబ్దుల్ కలాంగా అలీ: బయోపిక్ ఫస్ట్లుక్: త్వరలో సెట్స్ మీదికి: కేంద్రమంత్రి!న్యూఢిల్లీ: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెర మీదికి రాబోతోంది. ఈ సినిమా టైటిల్ ఏపీజే అబ్దుల్ కలాం. బయో… Read More
21 మంది ప్రాణాలు తీసిన సైకో సైనికుడు హతం: కాల్చి చంపిన భద్రతా దళాలుబ్యాంకాక్: థాయిలాండ్లో శనివారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 21 మంది ప్రజల ప్రాణాలు తీసిన సైకో సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్… Read More
మంచుకొండల్లో ఏడుకొండలవాడి ఆలయం: కాశ్మీర్ వెళ్లొచ్చిన టీటీడీ అధికారులు!తిరుపతి: దేశానికి తలమానికంలా ఉన్న జమ్మూ కాశ్మీర్లో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకోనుంది. ఏడుకొండలవాడి ఆలయ నిర్మణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స… Read More
0 comments:
Post a Comment