అమరావతి: అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9Wjp6
450 ఎకరాల్లో రూ.819 కోట్లతో ఏపీ హైకోర్టు నిర్మాణం, నల్సార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు
Related Posts:
ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: తూర్పుగోదావరి, అనంతలో అత్యధిక కేసులు, యాక్టివ్ కేసుల్లో 2వ స్థానంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన … Read More
బాలు గారు పాటను విడవరు.!ప్రాణాలను విడవరు.!ఆయన సంకల్పం అంత దృఢమైందటున్న శిశ్యులు.!హైదరాబాద్ : ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పట్ల యావత్ సినిమా ప్రపంచం నివురుగప్పిన నిప్పులా మారపోయింది. బాలు ఆరోగ్యం గురించి ఓ పక్క … Read More
అదానీ చేతికి మరో మూడు ఎయిర్పోర్టులు - చెరుకు ధర, డిస్కంలపైనా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుఉద్యోగ నియామకాలకు సంబంధించిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతోపాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధి, చెరుకు ధర, డిస్కంలకు సంబంధించిన వ్యవహారాలపైనా కేంద్ర … Read More
ప్రధాని పేరుతోనే నకిలీ పథకం ..ఆ నకిలీ వెబ్సైట్స్ కు దేశవ్యాప్త ఏజెంట్స్..ప్రజలను దోచేసిన కేటుగాళ్ళుకేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు . ఏకంగా ప్రధాని పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి వ… Read More
జేసీ ప్రఖాకర్రెడ్డికి ఊరట.. కరోనా నేపథ్యంలో షరతులతో బెయిల్ ఇచ్చిన అనంతపురం కోర్టు...అనంతపురం: పోలీసు అధికారులను దూషించిన కేసులో అరెస్ట్ అయి ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్… Read More
0 comments:
Post a Comment