అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట్రపతిని కలిసిన అనంతరం మంగళవారం రాత్రే అమరావతి తిరిగివచ్చారు. అయితే రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు. ఆ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TLk2yT
నేడు మళ్లీ ఢిల్లీ కి చంద్రబాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హస్తిన ప్రయాణం..!!
Related Posts:
రూల్స్ సడలింపు: ఆదేశంలో ఒకే గదిలో పురుషులు స్త్రీలు ఉండొచ్చు..కానీ అది కుదరదురియాద్: సౌదీ అరేబియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యవసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. అయితే కొన్ని నిబంధ… Read More
గవర్నర్ తమిళసై తో చిరంజీవి భేటీ: ఆసక్తి కర చర్చ :సైరా చూడాలని ఆహ్వానం..!మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్కు ఆయన దసరా శుభాకాం… Read More
POSOCOలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజర్,అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైయిన… Read More
ఆర్టీసి ఉద్యోగులకు ప్రభుత్వం రివర్స్ షాక్: ఇంకా అందని జీతాలు: ఒత్తిడి పెంచేందుకే..!తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వం రివర్స్ షాక్ ఇస్తోంది. ఆర్టీసి ఉద్యోగులకు ఈ … Read More
గీత దాటితే వేటే: ఆర్టీసీ జేఏసీకి సర్కార్ అల్టిమేటం, మూడు ప్రత్యామ్నాయాలపై దృష్టిటీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లపై కార్మిక సంఘాల బెట్టువీడకపోవడం, విధుల్లో చేరకుంటే డిస్మస్ చేస్తామనే ప్రభుత్వం బెదిరించడంతో సమ్మె సైరన్క… Read More
0 comments:
Post a Comment