Wednesday, February 13, 2019

ఎన్నిక‌ల వ‌రాలు : రైతుల‌కు ప‌దివేలు : డ‌్వాక్రా మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..!

ఎన్నిక‌ల వేళ దాదాపు గా చివ‌రి స‌మావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తాజాగా బ‌డ్జె ట్ లో ప్ర‌తిపాదించిన అన్న‌దాత సుఖీభ‌వ విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది. ఏడాదికి ప‌ది వేలు చొప్పున రైత‌లుకు ఈ ప‌ధ కం ద్వారా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..మూడేళ్ల పాటు క‌నెక్టివిటీ ఇవ్వాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bz5yeF

0 comments:

Post a Comment