ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసింది. ఏడాదికి పది వేలు చొప్పున రైతలుకు ఈ పధ కం ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..మూడేళ్ల పాటు కనెక్టివిటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bz5yeF
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!
Related Posts:
తప్పుడు వార్తలపై జగన్ కొరడా- చంద్రబాబుతో పాటు రెండు పత్రికలకు పరువునష్టం నోటీసులు..ఏపీలో జీవో నంబర్ 2430 అమల్లోకి వచ్చాక తొలిసారి రెండు మీడియా సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సం… Read More
నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ రెన్యూవల్..?, రెండో సీటుపై ఉత్కంఠ, సారయ్య వైపు కేసీఆర్ మొగ్గు..?గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగిసింది. రాములు నాయక్పై అ… Read More
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు- ఇంటర్ సప్లిమెంటరీ కూడా- సర్కార్ కీలక నిర్ణయం..ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్ధితి ఎదురవుతుండటంతో పదోతరగతితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభ… Read More
పెండింగ్ చలాన్ కట్టకుంటే అంతే సంగతులు: వెహికిల్ సీజ్, రోడ్లపై పోలీసుల సోదాలు..హైదరాబాద్ టూ వీలర్ వినియోగదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. పెండింగ్ చలాన్ పే చేయాలని కోరుతున్నారు. లేదంటే వాహనం సీజ్ చేస్తూ.. వాహనదారులకు మ… Read More
Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !చెన్నై/ పుదుచ్చేరి: కరనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో అనేక రంగాల వ్యాపార లావాదేవీలు మూతపడ్డాయి. అనేక రంగాలకు చెంద… Read More
0 comments:
Post a Comment