లక్నో: ఉత్తర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరిపారు. మంగళవారం నుంచి మొదలు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆమె పలువురు నేతలతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BzpuOp
రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..
Related Posts:
కంచే చేను మేస్తే .. నకిలీ స్వశక్తి గ్రూపులతో మెప్మా అధికారుల 70 కోట్ల స్కామ్కంచె చేను మేసిన చందంగా ఉంది నగరంలోని మెప్మా అధికారుల పరిస్థితి. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులు పేద మహిళలకు ఆసరాగా ఉండాల్సింది పోయ… Read More
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీజేపీ నేత బద్దం బాల్రెడ్డి కన్నుమూతహైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్రెడ్డి శనివారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో… Read More
యూపీలో కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు .. 10 మంది మృతిలక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. రోహ్ తా బజార్ లోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది … Read More
ఏపీలో వైసీపీ ప్రభంజనం .. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా.. మీడియాతో కేటీఆర్ చిట్ చాట్హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోందన్నారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీడీపీకి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. జనస… Read More
బెంగళూరు ఎయిర్ షో ప్రమాదం: తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే భారీ అగ్నిప్రమాదం సంభవించిందా..?బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎయిర్ షోలో అడుగడుగునా నిర్లక్ష్యం దర్శనమిస్తోంది. కేంద్ర విమానాయాన శాఖ ఆధ్వర్యంలో ఎలహెంకలో జరగుతున్న ఈ ఎయిర్షోలో ఇ… Read More
0 comments:
Post a Comment