అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతలు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GxTONo
వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి, నేడు జగన్తో కృపారాణి భేటీ? కారణాలివే!
Related Posts:
4వ అంతస్తు నుంచి జారిన చిన్నారి.. తల్లి కాపాడిన తీరు చూస్తే షాకే..! (వీడియో)కొలంబియా : అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ, కాస్తా జాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చని రుజువు చేస్తోంది ఈ వీడియ… Read More
ఆసనాల విన్యాసాలకు చెక్..! మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి నోటీసులు జారీ..!!అమరావతి/హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. కృష్ణా నది వెంట వీచే చల్లని పిల్లగాలుల మద్య యోగా ఆసనాలు వేసుకునే మంతెన రాజుగారికి కష్టాలు… Read More
ఇదేం యాప్రా బాబూ...నిండుగా బట్టలు కప్పుకున్న వ్యక్తిని నగ్నంగా చూపించేస్తోంది..!పెరుగుతున్న టెక్నాలజీతో కొత్తకొత్త యాప్లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు అనుగుణంగా యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయ… Read More
ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయం..!ఏపీ..తెలంగాణ మధ్య సమస్యల పైన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో అనేక అంశాల మీద చర్చ సాగింది. ప్రధానంగా నిరుపయోగంగా… Read More
ట్రాఫిక్ రూల్సు సామాన్యులకేనా..అధికారులకు వర్తించవా..?జీహెచ్ఎంసీ కమీషనర్ వాహానంపై పెండింగ్ చాలన్లుహైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు సామాన్యులకేనా...ట్రాఫిక్ నిబంధనలు ఉన్నత అధికారులకు వర్తించావా అంటూ ఏకంగా ఓ యువకుడు హైదరాబాద్ నగర కమీషనర్ వాహనంప… Read More
0 comments:
Post a Comment