న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మధ్య తరగతి కుటుంబాలకు ఆదాయ పన్ను పరిమితిపై భారీ ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రకటన చేశారు. గోయల్ ఈ రోజు (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CY8x04
Friday, February 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment