పాడేరు : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పాడేరులో ఫైనాన్షియర్ రెచ్చిపోయాడు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునే క్రమంలో రాక్షసంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం వేధించడమే గాకుండా మహిళ అని చూడకుండా దారుణంగా వ్యవహరించాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పాడేరు పాత బస్టాండ్ సమీపంలో నివసించే రత్నం అనే మహిళ.. ఏడేళ్ల కిందట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BCWRju
అప్పు తీర్చలేదని మహిళను వేడి నూనెలో..! ఫైనాన్షియర్ ఘాతుకం
Related Posts:
మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుకరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహులుగా అభివర్ణించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని ప… Read More
నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో దుడగుల దాడిలో గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడంపై పెద్ద ఎత్తున విమర్శలకు నటి దీపికా పదుకొనె ఘాట… Read More
ఎయిరిండియా విమానాలు ఇకపై ఆ దేశం మీదుగా వెళ్లవు..కారణం ఇదే..!న్యూఢిల్లీ: యూరప్, అమెరికా దేశాలకు వెళుతున్న ఎయిరిండియా విమానాలు దారి మళ్లాయి. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇరాక్ అమెరికాపై తాజాగా జరి… Read More
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు జనసేన దూరం: కానీ, వారికి పవన్ కళ్యాణ్ మద్దతుహైదరాబాద్: తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్… Read More
తిరుమలలో అరెస్ట్ అయిన తెలంగాణాకు చెందిన ఉన్నతాధికారి .. ఏం చేశారో తెలిస్తే షాక్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక తెలంగాణ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఐపీఎస్ అధికారినని చెప్… Read More
0 comments:
Post a Comment