భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారైందని తర్వలోనే ఈ రెండు దేశాల మధ్య ప్రతీకారాలు పోయి శాంతివాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన అధికార యంత్రాంగం రెండు దేశాలతో టచ్లో ఉన్నట్లు అధ్యక్షుడు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeUiey
పుల్వామా దాడుల తర్వాత ఇరుదేశాలతో టచ్లో ఉన్నాం: ట్రంప్
Related Posts:
సహనానికి పరీక్ష, న్యాయ వ్యవస్థతో ఆటలు.: నిర్భయ దోషులపై హైకోర్టులో కేంద్రం ఆగ్రహంన్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే విధించడాన్ని … Read More
దేశాన్ని మతాలవారీగా విభజించడానికే పౌరసత్వ సవరణ: ముఖ్యమంత్రిముంబై: దేశాన్ని మతాలవారీగా విభజించడానికే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని… Read More
లేడీ కానిస్టేబుల్పై స్టేషన్లోనే రేప్.. నిందితుడు సహచర పోలీసే.. న్యూడ్ వీడియోలతో బెదిరించి ఘాతుకంకలిసి పనిచేస్తున్నాడనే చనువుకొద్దీ ఇంట్లోకి ఇంట్లోకి రానిస్తే.. చివరికి ఆమె జీవితంతోనే ఆడుకోవాలని చూశాడో ఖాకీచకుడు. సహచర లేడీ కానిస్టేబుల్ న్యూడ్ వీడి… Read More
అందుకే నారావారిపల్లెలో వికేంద్రీకరణ సభ: చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్, పసుపు నీళ్లు చల్లిన టీడీపీచిత్తూరు: అమరావతిలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసేకంటే.. రాయలసీమ ప్రజలు కోరుతున్న నీళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించ… Read More
నిరుద్యోగులకు నెలకు రూ.7,500.. సీఏఏపై న్యాయపోరాటం.. ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరోటి భారీ హామీలు గుప్పిస్తున్నాయి. పేదలకు రెండు రూపాయలకే కిలో గోధుమ… Read More
0 comments:
Post a Comment