అస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించారు. వారాంతపు వేతనం వచ్చాక వీరంత మద్యం సేవించారు. ఇక మద్యం సేవించిన చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqRNAm
Saturday, February 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment