అస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించారు. వారాంతపు వేతనం వచ్చాక వీరంత మద్యం సేవించారు. ఇక మద్యం సేవించిన చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqRNAm
అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతి
Related Posts:
టీవీ9 దీప్తిపై భీకరదాడి.. ఇతర చానెళ్ల రిపోర్టర్లనూ తరిమికొట్టారు.. రైతుల ముసుగులో..ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేస్తున్న రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వార్… Read More
నవ వివాహిత దగ్గర అర్ద కేజీ బంగారు నగలు, అక్రమ సంబంధం, ఆంబూర్ చికెన్ బిరియాని, అడవిలో ఫినిష్ !చెన్నై: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా హత్య చేస… Read More
వైజాగ్లో ల్యాండ్ మాఫియా: గంటా, ధర్మాన కుమారులపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలురాజధాని మార్పు ఊహాగానాలతో అమరావతి సహా ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అలజడి నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం లోపభూయిష్టంగా… Read More
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఏకంగా 15 అగ్నిమాపక శకటాలు శ్రమిస్తున్నా.. !ముంబై: ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విల్లేపార్లెలోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదం ఉదంతాన్ని విస్మరించకముందే- మరో దుర్ఘటన… Read More
BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !గుంటూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, హింసాత్మక… Read More
0 comments:
Post a Comment