అస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించారు. వారాంతపు వేతనం వచ్చాక వీరంత మద్యం సేవించారు. ఇక మద్యం సేవించిన చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqRNAm
అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతి
Related Posts:
భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్… Read More
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరిఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధ… Read More
ఆపరేషన్ కమల: నలుగురు మంత్రులు రాజీనామా ? అసమ్మతి, సంచలన నిర్ణయం, బీజేపీ దెబ్బ !బెంగళూరు: కర్ణాటకలో ఆపరేషన్ కమల రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలోని నలుగురు మంత్రులు సైతం తాము రాజీనామా చేస్తామని కా… Read More
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్న… Read More
0 comments:
Post a Comment