బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లిన ఇండిగో బస్సు ఎయిర్ ఇండియా సిబ్బందిని ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలైనాయి. వెంటనే తీవ్రగాయాలైన ఇంజనీరును ఆసుపత్రికి తరలించామని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి శివకుమార్ తెలిపారు. ఎయిర్ ఇండియా సర్వీస్ విభాగంలో పని చేస్తున్న ఇంజనీరు విమానం ఎఐ 265
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IyWw7h
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment