న్యూఢిల్లీ : ఒకేగూటి పక్షులు బీజేపీ, శివసేన మళ్లీ ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 22 ఏళ్లుగా కలిసి ఎన్నికల్లో పోటీచేసినా .. ఈ రెండు పార్టీలు .. 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసాక మాత్రం విడివిడిగా పోటీచేశాయి. లోక్ సభ ఎన్నికలు ముగిసాక .. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్ లో బీజేపీ గెలుపొంది అధికారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T0Tcpp
Monday, February 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment