లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్నగర్ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మోడీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మహిళలకు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. మతువా సామాజికవర్గానికి చెందిన వారిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9vxgk
మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలు
Related Posts:
జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మంది పడ్డారు.… Read More
గాంధీ, వాజ్పేయికి నివాళులర్పించిన మోడీఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్… Read More
నాడు ముంబై పేలుళ్లు..నేడు వైఎస్ జగన్ ప్రమాణానికి ఆర్జీవీ: ఎక్కడికెళ్లినా వాడుకోవడం కామన్!విజయవాడ: దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినీ పరిశ్రమలో ఎంత మేధావిగా గుర్తింపు పొందారో.. బయటి ప్రపంచంలో అంతే వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నార… Read More
పెన్షన్ల పెంపు.. రూపాయి జీతం: రాజధాని పైన విచారణ..: జగన్ తొలి ప్రసంగంలో ఇలా..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీ… Read More
ప్రమాణస్వీకారంకు ముందు గాంధీ, వాజ్పేయి, అమరవీరులకు మోడీ ఘన నివాళులుఢిల్లీ: గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకాన… Read More
0 comments:
Post a Comment