ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై రగడ జరుగుతున్న వేళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమీక్షలు జరిపి తీరుతానని , ఎవరైనా అడ్డు వస్తే అప్పుడు చెప్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రప్రభుత్వం సమీక్షలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICUK43
సమీక్షలు జరిపి తీరతానని మంత్రి సోమిరెడ్డి సవాల్.. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకెళతారట
Related Posts:
విశాఖ లీకేజీ: జగన్తో ఎల్జీ టీమ్ భేటీ.. ఎయిర్పోర్టులోనే సీఎంకు వివరణ.. తర్వాతేంటి?‘‘అదేమో అంతర్గాతీయంగా పేరుపొందిన బడా కంపెనీ.. ఇటుచూస్తే చిన్నపిల్లల్ని సైతం పొట్టనపెట్టుకున్న దుర్ఘటన.. ప్రభుత్వం మానవాతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆ… Read More
కనికరం లేకుండా కారు దించడానికి కారణం ఏంటి..? సీఎం జగన్ సాయిరెడ్డిల మధ్య దూరం పెరిగిందా?అమరావతి/హైదరాబాద్ : ఏ రాజకీయ పార్టీలోనైనా అధినేత స్థానం రెండవ స్థానంలో ఓ కీలక వ్యక్తి చక్రం తిప్పడం సర్వ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ. ఇతర నేతలకు గాని… Read More
9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబితసీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. గురువారం నుంచి కోడింగ్ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… Read More
‘వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా సుమారు 40 రోజులకుపైగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక… Read More
రాయగఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ ... విశాఖ ఘటన మరవకముందే మరో ఘటనఏపీలో ఎల్జీ పాలిమర్స్ వద్ద విష వాయువుల లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది . ఇక ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థత పాలైన చాలా మంది వివిధ ఆస్పత్రుల… Read More
0 comments:
Post a Comment