ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0EyMc
మెట్ల మార్గం ద్వారా తిరుమలకు రాహుల్...మార్గ మధ్యలో భక్తులకు పలకరింపు
Related Posts:
ఒక్కో కరోనా రోగికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం .. ఇది లెక్క!!కరోనా బారిన పది దేశంలో లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరి చికిత్స దేశానికి ఎంత ఆర్ధిక భారమో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు . కరోనా బారిన పడిన రోగ… Read More
సీఎం కార్ ఓవర్ స్పీడ్.!ఛలాన్ అంటూ వింత ప్రచారం.!అసలు సీఎం కాన్వాయికి స్పీడ్ లిమిట్ ఉంటుందా..?హైదరాబాద్ : చెప్పే వాడు చైనా వాడైతే వినేవాడు వియత్నాం వాడట. ఈ సామెత ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రచారానికి కాదేద… Read More
జూన్ 5-జూన్ 6వ తేదీల్లో నింగిలో మరో అద్భుతం: మూడు గంటల పాటు చంద్రగ్రహణంఈ ఏడాది జనవరిలో తొలి చంద్రగ్రహణం వీక్షించాం. మరోసారి భారతీయులకు కనువిందు చేసేందుకు మళ్లీ చంద్రగ్రహణం రానుంది. జూన్ 5వ తేదీ మరియు జూన్ 6వ తేదీల్లో చంద్… Read More
చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. ఇంకొద్ది గంటల్లో లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగనుండగా.. సరిహద్ద… Read More
లోక్సభలో ఉద్యోగాలు: సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయండిభారత పార్లమెంటులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లోక్సభ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అ… Read More
0 comments:
Post a Comment