Wednesday, February 20, 2019

ఇనామ్ భూములకు ఓకే .. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం ... 6 లక్షల మందికి ప్రయోజనం

అమరావతి : గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఇనామ్ భూముల సమస్య తీరనుంది. 1957 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అయ్యేలా ... వాటిపై ఎలాంటి నిషేధ ఆంక్షలు లేకుండా ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రాజముద్ర పడింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdL441

Related Posts:

0 comments:

Post a Comment