అమరావతి : గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఇనామ్ భూముల సమస్య తీరనుంది. 1957 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అయ్యేలా ... వాటిపై ఎలాంటి నిషేధ ఆంక్షలు లేకుండా ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రాజముద్ర పడింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdL441
ఇనామ్ భూములకు ఓకే .. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం ... 6 లక్షల మందికి ప్రయోజనం
Related Posts:
‘ఎన్ఆర్సీలో పేరు లేకున్నా హిందువులు ఇక్కడే ఉండొచ్చు’న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)లో పేర్లు … Read More
నాసా సైన్స్ ఫ్యాక్ట్స్: ఆ గ్రహం పై ఒకప్పుడు నీరు ఉండేది..కానీ ఏమైందో తెలుసా?నాసా: సౌర వ్యవస్థలోని రెండో గ్రహం శుక్రుడు గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది. శుక్ర గ్రహంపై 2 ను… Read More
ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శ… Read More
బోటు మృతుల కుటుంబాలకు అదనంగా పదిలక్షలు..,గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు అదనంగా పది లక్షల రుపాయాలు అందించనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇవి ప… Read More
గ్యాంగ్స్టార్ అనుచరులను.. షర్ట్, ప్యాంట్ విప్పేసి... ఒకరి వెనుక మరొకరు... వీధుల్లో....గ్యాంగ్స్టార్లను తప్పించేందుకు అనుచరులు ఎంతటి సాహసానికైనా ఓకే అంటున్నారు. ఇదీ రీల్ లైఫ్ గురించి కాదు .. రియల్ లైఫ్లో జరుగుతున్న పరిణామాల గురించి. ఇట… Read More
0 comments:
Post a Comment