బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ రూ. 600 కోట్ల రూపాయల మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ఆంబిడెంట్ కంపెనీ మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పేరు నమోదు చేశారు. ఫరీద్ అనే వ్యక్తి ఆంబిడెంట్ కంపెనీ ఏర్పాటు చేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sf1CFc
రూ: 600 కోట్ల చీటింగ్ కేసు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డితో సహ పలువురిపై 4,000 పేజీల చార్జ్ షీట్ !
Related Posts:
రాజస్థాన్ లోకల్ పోల్స్: 36-12 పట్టు నిలుపుకున్న కాంగ్రెస్, పరువు కాపాడుకున్న బీజేపీజైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్.. తాజాగా… Read More
కొత్తరకం కరోనా వైరస్ ఆనవాలు భారత్లో కనిపించలేదు: ప్రభుత్వంఢిల్లీ: యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. … Read More
Sabarimala. పందలం దెబ్బతో ప్రభుత్వానికి షాక్, అందుకే శబరిమలపై దృష్టి? దేవుడు ఉన్నాడు, దెబ్బకు !శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం… Read More
పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి.. పాడెపై స్మశానానికి తీసుకెళ్తుండగా .. మదనపల్లెలో షాకింగ్ ఘటనఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి చనిపోయాడని అంతా అనుకున్నారు . గుర్తు తెలియని వ్యక్తి కావటంతో అతను ఎవరో తెలీకున్నా చనిపోయాడని పక్కాగా … Read More
ఏపీలో ఐఏఎస్ల బదిలీలు-కొత్త సీఎస్ ఆదిత్యనాథ్- నీలం, శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలుఏపీలో ఇవాళ పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరు అధికారులకు కీలక స్దానాలు అప్పగించింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని డిసెంబర్ 31… Read More
0 comments:
Post a Comment