జైపూర్/అజ్మీర్: పుల్వామా దాడి నేపథ్యంలో అమర జవాన్ల కుటుంబాలకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. మొదలు సామాన్యుల వరకు ఎంతోమంది తమకు తోచినంత ఇస్తున్నారు. అయితే రాజస్థాన్లోని అజ్మీర్లో ఓ బిచ్చగత్తెకు చెందిన డబ్బు పుల్వామా అమరవీరులకు విరాళంగా వచ్చింది. ఆ వచ్చిన మొత్తం రూ.6.61 లక్షలు. అయితే అప్పటికే ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BODvYw
పుల్వామా వీరజవాన్లకు బిచ్చగత్తె రూ.6.61 లక్షల విరాళం!, మృతి చెందాక దాతగా..
Related Posts:
కన్న తండ్రి మోసం: 11 ఏళ్ల చిన్నారికి తప్పని కూటి తిప్పలు.. కలెక్టర్ను ఆశ్రయించడంతో..తండ్రి.. సమాజంలో మంచి స్థానం ఉంది. నాన్న అంటే బాధ్యత అని, నడక, నడత నేర్పుతారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఒడిశాలో మాత్రం ఓ తండ్రి తన స్థానానికి కళంకం … Read More
3 ఏళ్ల తర్వాత వైసీపీ ఉండదు -సొల్లు చెప్పడానికి నేను కేఏ పాల్ కాదు: విష్ణుకుమార్ రాజు సంచలనంఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీతో సంబంధాల విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు ఒకలా, ఏపీ నేతలు మరోలా ఆలోచిస్తున్నారా? కీలక బిల్లుల ఆమోదానికి సంబంధించి ఎ… Read More
షాకింగ్: మరో బడా బ్యాంకు ఢమాల్ -లక్ష్మి విలాస్ బ్యాంక్ విత్ డ్రాలపై కేంద్రం సంచలన ఆంక్షలుఇండియాలో మరో బడా బ్యాంకు దివాళా తీసింది.. గడిచిన అర దశాబ్దకాలంగా బ్యాంకింగ్ వ్యవస్థలు ఒక్కొక్కటిగా కుప్ప కూలుతుండగా.. ఇప్పుడు లక్ష్మి విలాస్ బ్యాంక్ … Read More
వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ అనుమానాస్పద మృతిచెన్నై: తమిళనాడుకు చెందిన వాసన్ ఐ కేర్ స్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్(51) సోమవారం అనుమానాస్పదస్థతిలో మరణించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగ… Read More
పరువుతీసేలా.. సంచయితపై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు: కుటుంబ తగాద కాదంటూ బొత్సకు చురకవిజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయితపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు. సంచయిత వ్యవహారశైలిపై ఆ… Read More
0 comments:
Post a Comment