Saturday, February 23, 2019

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ .. 6న ఇందూరుకు అమిత్ షా : లక్ష్మణ్

హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఉత్తరాదిలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. సీట్ల లెక్కలు, విజయవకాశాలపై కూడా ధీమాగా ఉంది. అయితే దక్షిణాదిలో పార్టీ బలోపేతం అనే అంశం ఆ పార్టీ అగ్రనేతలను కలవరానికి గురిచేస్తోంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన మేర పుంజుకోకపోవడంతో .. ఏం చేయాలనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeUvOS

Related Posts:

0 comments:

Post a Comment